నిన్న రాజ్యసభలో తెలుగు తమ్ముళ్లు చేసిన రభస చాలా కనువిందు చేసింది.
కేవలమ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని స్పీకర్తో చివాట్లు తిన్నా
ఏమాత్రమ్ సిగ్గు పడని వీళ్ల ఆత్మగౌరమ్ అబ్బురపరిచింది. హరికృష్ణ ఆవేశమ్
బూడిదలో పోసిన పన్నీరైనా పది నిమిషాలు నిలబడి మాట్లాడిన ఆయన ఫిట్నెస్
ఆశ్చర్యపరిచింది.
మొన్న సృహ తప్పినట్లు నటించి డ్రామ రక్తికట్టించిన సీయమ్ రమేష్ నిన్న మళ్లీ ఆ నాటకమ్ వేయలేదు. కే వీపీ సార్దక నామధేయుడు అనిపించుకున్నాడు.
పేరు
మోసిన ఆంధ్రా దళారి సుజనా చౌదరి కథలు ఎన్నిచెప్పుకున్న తక్కువే. దానికీ
బ్లాగు సరిపోదు. ఈయన గారి దొంగ వ్యాపారాలు తెరచాటు వ్యవహారాల గురించి
ఆంధ్రజ్యోతి పుంఖాను పుంఖానలుగా కథనాలు ప్రచురించింది. అందులొని కొన్ని
వార్తలు మీకోసమ్....
12/3/2009
13/3/2009
14/3/2009
15/3/2009
No comments:
Post a Comment