Monday 4 July 2011

నమస్తే తెలంగాణ ప్రత్యేక సంచిక

ఎమ్మెల్యేల, ఎమ్‌పిల రాజీనామాలతో అటు కేంద్రప్రభుత్వానికి, ఇటు సిగ్గులేని సీమాంధ్ర నాయకుల రాష్ట్రప్రభుత్వానికి దిమ్మదిరిగి బొమ్మ కనబడ్డది. సీమాంధ్ర నేతలకు తెలంగాణ దెబ్బ వాటంగానే తాకింది. కొడుకులకు కోలుకోడానికి జరుగుతున్నది అర్థమ్ చేసుకోడానాకి టైమ్ బడ్తది.

ఇప్పటి వరకు రాజీనామ చేసింది


MLAs - 80
MPs - 10
MLCs - 15
Total - 105




ఈలోపల ఈరోజు వచ్చిన "నమస్తే తెలంగాణ" ప్రత్యేక సంచిక ఇక్కడ చూడండి.

http://www.divshare.com/download/15235228-a24

No comments:

Post a Comment